ZS News / ఉక్కు పరిశ్రమ వచ్చే వరకు పోరాటం: సీఎం
ZS News కడప : ఉక్కు పరిశ్రమ వచ్చే వరకు పోరాటం సీఎంకడపకు ఉక్కు పరిశ్రమ వచ్చే వరకు పోరాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు విశ్రమించేది లేదని...
ZS News / నవనీతకృష్ణా లంకారంలో రామయ్య ముగ్దమనోహర రూపం
ZS News (Kadapa) : నవనీతకృష్ణాలంకారంలో రామయ్య ముగ్ధమనోహర రూపం
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు...
ZS News / వటపత్ర సాయి అలంకారంలో ఒంటిమిట్ట కోదండరాముని కటాక్షం
ZS News (ఒంటిమిట్ట) : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు...
బద్వేలులో అగ్ని ప్రమాదం.. గుడిసెలు దగ్ధం
జిల్లాసమాచారం (కడప) బద్వేలులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో గుడిసెలు దగ్ధమయ్యాయి. తమ సామాగ్రి అంతా నాశనమవుతోందని పేదలు బోరున...
పోలవరం సందర్శించిన వైసీపీ నేతలు
( జిల్లా సమాచారం - హిమసాగర్ - స్టాఫ్ రిపోర్టర్ - నెల్లూరు ) - పోలవరం ప్రాజెక్టును తాను నిర్మించలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేసిన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలవరం ప్రాజెక్టును...
హైదరాబాద్కు చేరుకున్న ఇవాంక
(జిల్లా సమాచారం - ఎడిటోరియల్ ) గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు, అధికారులు,...
వేంపల్లిరోడ్డులోనే బసచేసిన జగన్
జిల్లాసమాచారం(కడప)- మొదటిరోజైన సోమవారం ఇడుపులపాయ నుండి వేంపల్లి వరకూ, అంటే 8.9 కిలోమీటర్లు నడిచారు. మారుతీనగర్, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లె మీదుగా వేంపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర సాగింది. ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు ముగిసింది. మొదటిరోజైన సోమవారం ఇడుపులపాయ నుండి వేంపల్లి వరకూ, అంటే...
ఆర్టిఒ కార్యాలయంపై ఎసిబి దాడులు
జిల్లాసమాచారం(కడప), కడప జిల్లా ప్రొద్దుటూరు రవాణా శాఖ కార్యాలయం(ఆర్టిఒ)పై అవినీతి నిరోధక శాఖాధికారులు (ఎసిబి) బుధవారం దాడులు చేశారు. ఈ దాడులలో తొమ్మిది మంది ఏజెంట్లతో పాటు నలుగురు బయటి వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి...
ఇడుపులపాయలో వైఎస్కు ఫ్యామిలీసభ్యుల నివాళులు
వైఎస్ రాజశేఖరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయ లోని వైఎస్ ఘాట్ వద్దకు శనివారం ఉదయం జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల సమాధి వద్ద
పుష్పగుచ్ఛాలు...
నంద్యాలలో భారీ మెజార్టీతో గెలుస్తాం: మంత్రి
కడప: నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కడప జిల్లా ఇన్చార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ముఖ్యమంత్రితో కలిసి హెలికాప్టర్లో కడప ఎయిర్పోర్టుకు...