ZS NEWS/తిరుమల లోసూర్యప్రభవాహనంపై మెరిసిన శ్రీ సూర్యనారాయణమూర్తి
ZS NEWS/TIRUMALA- సూర్య జయంతిని పురస్కరించుకొని మంగళవారంనాడు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టిటిడి రంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని...
ZS NEWS/ రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
ZS NEWS/ Tirumala-తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీన జరుగనున్న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ మాడ వీధుల్లో చేపడుతున్న ఏర్పాట్లను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు బుధవారం పరిశీలించారు.ఈ...
ZS NEWS/ మంచి పనులకు వ్యతిరేకి ఎమ్మెల్యే కాకాని…..
ZS NEWS/ మంచి పనులు చేసే మంత్రి సోమిరెడ్డి, రైతులకు మేలు చేస్తుంటే ఎమ్మెల్యే కాకాని పిటిషన్లు వేసి అడ్డంకులు సృష్టించి అభివృద్ధికి అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.గురువారం మునుగోడు మండలం రాజోలు పాడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేసి...
ZSNEWS/ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ZSNEWS/Tirumala -తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ...
ZSNEWS/;తిరుమలలో పుష్పయాగానికి ఏర్పాట్లు పూర్తి : జెఈవో కెఎస్.శ్రీనివాసరాజు
ZSNEWS/(Tirumala);తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం జరుగనున్న పుష్పయాగ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి రాబోయే పది రోజుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు...
ZS News / దసరా పండగ విశిష్టత ఏంటో తెలుసా.. తెలుసుకుంటే అంత శుభమే..
ZS News (Devotional) : దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా...
ZS News / జగన్ మీద చేసిన కుట్ర పవన్ మీద కూడా టీడీపీ ప్రయోగించనున్నదా..!
ZS News ఆంధ్రప్రదేశ్ : గన్ కాపుల మీద చేసిన వ్యాఖ్యలను టీడీపీ అండ్ అనుకూల మీడియా ఏ విధముగా వాడుకోవాలని ప్లాన్ చేసిందో తెలిసిందే. జగన్ ఒకటి మాట్లాడితే మరొకటి ప్రచారం చేసింది. ఎందుకంటే కాపుల ఓట్లు...
ZS News / పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి వైభవం
ZS News (TTD) : ఆణివార ఆస్థానం సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.
టిటిడి ఉద్యానవన విభాగం...
ZS News / శ్రీవారి దర్శనం నిలిపివేతపై వెనక్కి తగ్గిన టి.టి.డి
శ్రీవారి దర్శనం నిలిపివేత్తపై వెనక్కి తగ్గినా టీటీడీ
ZS News : ఆ ఐదురోజులపాటు రోజుకి 13 వేలమందికి దర్శనం కలిపించే అవకాశం వుంది. భక్తులు సలహాల మేరకే ఎవరిని దర్శనానికి అనుమతించాలో 24వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశంలో...